News

ఇక వస్త్రనగరంగా వరంగల్


వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లక్ష మరమగ్గాలతో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమకు కావలిసిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధిపరుస్తామని అన్నారు. రాష్ర్టానికి మంజూరయ్యే యూనివర్సిటీలు, సంస్థలు వరంగల్‌కు కూడా తరలిస్తామని చెప్పారు. -హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి
-కొత్త వర్సిటీలు, సంస్థలు ఇక్కడే
-ఔటర్ రింగ్‌రోడ్డు, జంక్షన్లు, మల్టీలెవల్ ైఫ్లెవోవర్లు
-దేశం మెచ్చేలా కాకతీయ ఉత్సవాలు
-వరంగల్ జిల్లా సమీక్షలో సీఎం కేసీఆర్ 
-నగర పరిసరాల్లో ఏరియల్ సర్వే 
-అధికారుల తీరుపై సీఎం అసహనం
-పద్ధతి మార్చుకోవాలని మందలింపు 
-హౌసింగ్‌పై త్వరలో అఖిలపక్షం